Followers

మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని: తమపై దౌర్జన్యం చేశారని పోలీసులకు విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు

పశ్చిమ గోదావరి:దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకున్న తమపై చింతమనేని దౌర్జన్యం చేశారంటూ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. చింతమనేని ప్రభాకర్ తమపై దౌర్జన్యానికి పాల్పడటంతో పాటు అనుచరులను దాడికి ప్రోత్సహించినట్లు వారు చెబుతున్నారు. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన విలేకరులపైనా ఆగ్రహం వ్యక్తం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AChtbx

No comments:

Mostly selling top ten mobiles in india

10 mobiles