Followers

అందుకే దాడి, ప్రాణహానీ, అవయవ దానంచేస్తా: ఆసుపత్రి వద్ద జగన్‌పై దాడి కేసు నిందితుడి ఆరుపులు

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస రావు అస్వస్థతకు గురయ్యాడని తెలుస్తోంది. పోలీసులు మంగళవారం అతనిని విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తనకు ప్రాణహానీ ఉందని కేకలు వేశాడు. జగన్‌పై దాడి మీద రివర్స్: 'రిమాండ్ రిపోర్ట్‌పై టీడీపీ ఏం చెబుతుంది, ఉలిక్కిపాటు ఎందుకు'

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ABSZPp

No comments:

Mostly selling top ten mobiles in india

10 mobiles